Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విషాదం.. టీటీఈకి షాక్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (16:57 IST)
Kharagpur station
ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే టీటీఈ విద్యుద్ఘాతానికి గురైయ్యాడు.
 
ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్ పూర్ రైల్వేస్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్లాట్ ఫారమ్‌పై మరో వ్యక్తితో నిల్చుని మాట్లాడుతున్న టీటీఈ తలపై హైటెన్షన్ వైర్ (ఓహెచ్ఈ వైర్) తెగి పడటంతో.. ఆయన అమాంతం వెనుక వున్న ట్రాక్‌పై  కుప్పకూలిపోయారు. 
 
ఈ ఘటన అక్కడి స్టేషన్‌లో వున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అతడి మాట్లాడుతున్న మరోవ్యక్తి మాత్రం తృటిలో తప్పించుకున్నాడు. బాధిత టీటీఈ సుజన్ సింగ్ సర్దార్‌ను హుటాహుటిన రైల్వే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments