Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధూవరులపై కరెన్సీ నోట్ల అక్షింతలు చల్లిన ఓ అతిథి..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (18:19 IST)
మనలో చాలామంది పెళ్లి జరిగిన తర్వాత వధూవరులను ఆశీర్వదించడానికి వాళ్ల నెత్తి మీద అక్షింతలు చల్లి, అలాగే వారి చేతిలో ఓ గిఫ్ట్ పెట్టి, పెళ్లి శుభాకాంక్షలు చెప్పి, భోజనం చేసి వెనక్కి వచ్చేస్తుంటాము. అయితే ఈ అతిథి మాత్రం చాలా ఖరీదైన అతిథి. వధూవరులకు మామూలు అక్షింతలు వేస్తే ఎలా? మన పరువేం కాను అనుకున్నాడో ఏమో. ఏకంగా ఓ పెళ్లి వేడుకలో వధూవరులపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించాడు.
 
ఈ అతిథి మాత్రం ఓ బుట్టలో కరెన్సీ నోట్లను తీసుకొచ్చి అక్షింతలు వేసినట్లుగా వాటిని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మీద చల్లాడు. అతడు కరెన్సీ నోట్లను వాళ్ల మీద చల్లడమే ఆలస్యం మరో వ్యక్తి వచ్చి వాటిని కవర్‌లో వేయడం ప్రారంభించాడు. ఆ అతిథి వధూవరులపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించడం చూసి పెళ్లికి వచ్చిన మిగితా అతిథులు మాత్రం నోరెళ్లబెట్టారట. 
 
ఈ తంతు హైదరాబాద్‌లో జరిగినట్లు, అలాగే ల‌క్ష‌ల‌ రూపాయలను కొత్త జంట మీద వెదజల్లినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments