ఆమ్లెట్ పౌడర్‌ను కనుగొన్న సివిల్ ఇంజినీర్.. నీళ్లలో కలిపి పాన్‌పై పోస్తే ఆమ్లెట్ రెడీ

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (12:32 IST)
ఆధునికత పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బిజీ బిజీగా వుంటూ త్వరగా వండుకునే వంటకాలపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఈ వార్త. అర్జున్ కేరళలోని కోజికోడ్‌కు చెందినవాడు. సివిల్ ఇంజనీర్, అతను ఆమ్లెట్‌లను తక్షణమే తయారు చేయడానికి ఆమ్లెట్ పౌడర్‌ను కనుగొన్నాడు. 
 
ఆమ్లెట్ పౌడర్‌ను తయారు చేసే యంత్రాన్ని అతనే కనిపెట్టాడు. అతని ఆవిష్కరణను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. అర్జున్ ఆమ్లెట్ పౌడర్ తయారు చేసే కంపెనీని కూడా ప్రారంభించాడు. 5 రకాల ఆమ్లెట్ పౌడర్లు ఇందులో తయారు చేయబడ్డాయి.
 
ఆమ్లెట్ పొడిని నీళ్లలో కలిపి వేడి వేడి పాన్‌లో పోస్తే వెంటనే ఆమ్లెట్ తయారవుతుందని అర్జున్ చెప్పాడు. 2021లో, అతను రామనట్టుకర సమీపంలో ఈ కంపెనీని ప్రారంభించాడు, ఇప్పుడు 12 మంది ఉద్యోగులు ఉన్నారు. ఎలాంటి కృత్రిమ పదార్ధాలు లేకుండా ఈ ఆమ్లెట్ పౌడర్‌ను తయారు చేయడం జరిగింది. ఇది ఐదు రకాల్లో వస్తుంది. మసాలా ఆమ్లెట్, కిడ్స్ ఆమ్లెట్, ఎగ్ భుర్జీ, స్వీట్ ఆమ్లెట్, టచింగ్ ఆమ్లెట్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments