Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో జల్సా.. కళ్లారా చూసిన భార్య.. రూ.5 లక్షలకు అమ్మేసింది..

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (07:57 IST)
ఏదో సినిమాలో కోటి రూపాయల కోసం భర్తను అమ్మేసిన కథను వినే వుంటాం. అలాంటి ఘటనే తాజాగా రియల్ లైఫ్‌లో కర్ణాటకలో వెలుగుచూసింది. ఓ మహిళ తన భర్తను ఆయన ప్రియురాలికి రూ.5లక్షలకు అమ్మేసింది.  మండ్యకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే, మండ్య గ్రామంలో ఓ గృహిణి తన భర్త మరో మహిళతో ప్రేమలో వున్న విషయం తెలిసి షాక్ కాలేదు. వారిద్దరూ పడక గదిలో వుండగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
 
ఆపై ఆలోచించి ఇక లాభం లేదనుకుని.. గృహిణికి ఆమె భర్తను అప్పగించాలంటే తనకు అతడు బాకీ పడ్డ రూ.5 లక్షలు చెల్లించాలని ప్రియురాలు షరతు పెట్టింది. 
 
ఇలాంటి భర్త తనకొద్దన్న గృహిణి తనకే రూ.5 లక్షలు మనోవర్తి కింద ఇస్తే తన భర్తను ఆమెకు వదిలేసేందుకు సిద్ధమని చెప్పింది. 
 
దీంతో ప్రియురాలు కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించడంతో భర్తను అమ్మేసే తంతు కూడా పూర్తయ్యింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments