Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక మంత్రి రాసలీలల కేసు: నన్ను బలవంతంగా చెన్నై పట్టుకొచ్చారంటూ యువతి ఫోన్...

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (11:59 IST)
కర్నాటక మంత్రి జార్కిహొళి రాసలీలల కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఎవ్వరికీ అంతుబట్టడంలేదు. ఈ నెల 2న మంత్రి రాసలీలల వీడియోలు అంటూ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే అవన్నీ మార్ఫింగ్ వీడియోలనీ, ఆ యువతి ఎవరో కూడా తనకు తెలియదన్నారు మంత్రి.
 
కాగా మంత్రి రాసలీలల వీడియోలు వచ్చినప్పట్నుంచి అందులో కనిపించిన యువతి అజ్ఞాతంలోనే వుంటోంది. ఆమెను పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారు. తొలుత గోవా నుంచి ఫోన్ చేసి తను సురక్షితంగా వున్నానంటూ తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత బెంగళూరులోనే మరో చోటు నుంచి ఫోన్ చేసి తన కోసం ఎవ్వరూ ఫోన్ చేయవద్దని తెలిపింది.
 
తాజాగా ఆమె తన తల్లిదండ్రులకు చెన్నై నుంచి ఫోన్ చేసినట్లు సమాచారం. తనను బలవంతంగా చెన్నై తీసుకువచ్చారనీ, నా పరిస్థితి ఏంటో తెలియడంలేదనీ, తను పూర్తి ఒత్తిడికి లోనై వున్నట్లు చెప్పిందని పోలీసులకు తెలిపారు ఆమె తల్లిదండ్రులు. కాగా ఆమెను చెన్నై నుంచి మధ్యప్రదేశ్ భోపాల్‌కి తరలించినట్లు పోలీసులకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కర్నాటక మంత్రి రాసలలీల కేసు ఓ పట్టాన కొలిక్కి రావడంలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

తర్వాతి కథనం