Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు చేరిన కర్నాటక రాజకీయం... తాజ్‌కృష్ణలో ఎమ్మెల్యేల క్యాంపు

కర్నాటక రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌కు తరలించారు. దీంతో హైదరాబాద్, తాజ్‌కృష్ణ హోటల్ వేదికగా ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయ

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (10:51 IST)
కర్నాటక రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌కు తరలించారు. దీంతో హైదరాబాద్, తాజ్‌కృష్ణ హోటల్ వేదికగా ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలు మారనున్నాయి.
 
మరోవైపు, పవర్ గేమ్‌లో పైచేయి సాధించేందుకు గురువారం నుంచే వ్యూహాలు ప్రతివ్యూహాల్లో బీజేపీ, కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు నిమగ్నమయ్యాయి. రాష్ట్ర సీఎంగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే బీజేపీ ఆపరేషన్ కమల్ చేపట్టింది.
 
అదేసమయంలో క్యాంపు రాజకీయాలతో బీజేపీకి చుక్కలు చూపించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఉన్నారు. ఇందులోభాగంగా, రెండు పార్టీల ఎమ్మెల్యేలను మొదట్లో కొచ్చిన్‌కు షిప్ట్ చేయాలనుకున్నా.. తర్వాత వ్యూహం మార్చారు. చివరి నిమిషంలో హైదరాబాదలోని తాజ్ కృష్ణా హోటల్‌కు షిప్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం