Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి బొండాలు కట్ చేసేవారు కావలెను... జీతం రూ. 32,000

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (16:40 IST)
చదువుకున్నోడి కంటే అలాంటివారే నయం అని వెనుకటికి మన పెద్దలు ఓ సామెత చెపుతుండేవారు. అప్పుడే కాదు... ఇప్పుడు కూడా చాలామంది విషయాల్లో ఇదే నిజమవుతుంది. బుర్రకు పదును పెట్టి రేయింబవళ్లు చదివి, లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి ఏ ఇంజినీరో, డాక్టరో అయితే వచ్చే జీతం ఎంత? కేవలం 20 వేల నుంచి 40 వేల రూపాయల మధ్యే. ఆ మొత్తాన్ని దాటుకుని వెళ్లాలంటే కనీసం పదేళ్లయినా పడుతుంది. 
 
కానీ కొంతమంది చదువు లేకపోయినా అమాంతం కోటీశ్వరులైపోతుంటారు. మన కళ్లముందే ఏదో దుకాణం పెట్టుకుని బతుకు మొదలేసి కోటీశ్వరులైన వుదంతాలకు లెక్కలేదు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... ఇవాళ చెన్నైలో ఓ పత్రికలో ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటయా అంటే... కొబ్బరిబొండాల షాపులో కొబ్బరి బొండాలను కట్ చేసి ఇచ్చే ఉద్యోగం. జీతం ఎంతో తెలుసా? రూ. 22,000 నుంచి రూ. 32,000 మధ్య. 
 
ఈ ప్రకటన చూసినవారు తొలుత అవాక్కయినప్పటికీ ఆ ప్రకటనలో తెలుపబడిని ఫోన్ నెంబరుకి ఫోన్ చేస్తే అది నిజమేనని తేలింది. కొబ్బరి బొండాలు కట్ చేసేవారికే 30 వేల రూపాయలు ఇచ్చేందుకు సదరు యజమాని రెడీ అవుతున్నాడంటే... ఇక లాభం ఏ రేంజిలో వుంటుందో ఊహించుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments