Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 17 వరకూ జియో 2జిబి ఫ్రీ... ఎలాగో తెలుసా?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (16:52 IST)
జియో మరోసారి సెలబ్రేషన్ ప్యాక్ అంటూ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీని ప్రకారం యూజర్లు మార్చి 17 వరకూ 2జిబి వంతున ఉచితంగా డేటాను పొందవచ్చు. జియో సెలబ్రేషన్ ప్యాక్‌ను జియో ప్రైమ్ యూజర్లకు అందుబాటులో వుంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌తో డేటా మాత్రమే యూజర్లకు ఉచితంగా అందుబాటులోకి వస్తుంది.
 
ఇందుకుగాను యూజర్లు మైజియో యాప్‌లోకి వెళ్లి, మై ప్లాన్స్ సెక్షన్‌లో కరెంట్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత అందులో జియో సెలబ్రేషన్ ప్యాక్ ఆప్షన్ వుంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే చాలు ఈ ఉచిత డేటా... రోజుకి 2 జిబి అందుబాటులోకి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments