Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 17 వరకూ జియో 2జిబి ఫ్రీ... ఎలాగో తెలుసా?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (16:52 IST)
జియో మరోసారి సెలబ్రేషన్ ప్యాక్ అంటూ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీని ప్రకారం యూజర్లు మార్చి 17 వరకూ 2జిబి వంతున ఉచితంగా డేటాను పొందవచ్చు. జియో సెలబ్రేషన్ ప్యాక్‌ను జియో ప్రైమ్ యూజర్లకు అందుబాటులో వుంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌తో డేటా మాత్రమే యూజర్లకు ఉచితంగా అందుబాటులోకి వస్తుంది.
 
ఇందుకుగాను యూజర్లు మైజియో యాప్‌లోకి వెళ్లి, మై ప్లాన్స్ సెక్షన్‌లో కరెంట్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత అందులో జియో సెలబ్రేషన్ ప్యాక్ ఆప్షన్ వుంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే చాలు ఈ ఉచిత డేటా... రోజుకి 2 జిబి అందుబాటులోకి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments