Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌న వ్యాఖ్య‌ల‌తో ఎంపీల‌కే షాక్ ఇచ్చిన జెసీ దివాక‌ర్ రెడ్డి..(Video)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ తెలుగుదేశం ఎంపీలు గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీ నిర‌స‌న తెలియ‌చేస్తూనే ఉన్నారు. కానీ.. కేంద్ర మాత్రం స్పందించ‌డం లేదు. తెలుగుదేశం ఎంపీలు రోజుకో రీతిలో

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (09:29 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ తెలుగుదేశం ఎంపీలు గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీ నిర‌స‌న తెలియ‌చేస్తూనే ఉన్నారు. కానీ.. కేంద్ర మాత్రం స్పందించ‌డం లేదు. తెలుగుదేశం ఎంపీలు రోజుకో రీతిలో త‌మ నిర‌స‌న తెలియ‌జేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. 
 
అయితే.. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండబ‌ద్ధలుకొట్టిన‌ట్టు మాట్లాడే అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోసారి త‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... తెలుగుదేశం ఎంపీలు గాంధీ ఘాట్‌ను సంద‌ర్శించిన నేప‌థ్యంలో ఓ విలేఖ‌రి గాంధీ ఘాట్‌కి వ‌చ్చి చాలా సంవ‌త్స‌రాలు అయిన‌ట్టుంది అని అన్నారు. 
 
దీనికి జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ, అవును మేమంతా ఇప్పుడు గాంధీని మ‌ర‌చిపోయాం. చంద్ర‌బాబు పార్టీలో ఉన్నాం క‌దా. ఆయ‌న ఒక్క‌డే క‌దా ప్ర‌త్యేక హోదా గురించి సీరియ‌స్‌గా పోరాడుతున్నాడు అన‌గానే అక్క‌డున్న మిగిలిన ఎంపీలంద‌రూ ఖంగుతిన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments