Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేశ్ గారు ఏమైనా సుభాష్ చంద్ర‌బోసా..?: పవన్ కల్యాణ్

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (14:14 IST)
జ‌న‌సేన పోరాట‌ యాత్ర‌లో భాగంగా బుధ‌వారం రాత్రి తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌వ‌ర్గంలోని మ‌లికిపురంలో బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో మలికిపురం జనసంద్రంలా మారింది. చంద్ర‌బాబు నాయుడుని, వేల‌కోట్ల అవినీతి ఆరోప‌ణ‌ల‌తో జైలుకెళ్లొచ్చిన‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లాంటి వారిని ఆద‌ర్శంగా తీసుకోవాలా..? 
 
వాళ్లేమైన దేశం కోసం ప్రాణాలర్పించిన భ‌గ‌త్ సింగ్‌లా..? లోకేశ్ గారు ఏమైనా సుభాష్ చంద్ర‌బోసా..? అని విమర్శించారు. బీజేపీ అంటే హిందువుల పార్టీ కాదని, హిందీ వాళ్ల పార్టీ అని హిందీకి త‌ప్ప మిగిలిన వారికి విలువ ఉండ‌దన్నారు. ప‌వ‌న్‌ క‌ల్యాణ్ సీట్ల కోసం రాలేదని మార్పు కోసం, ఆత్మ‌గౌర‌వం కోసం, అవినీతిని అంతం చేయ‌డం కోసం వ‌చ్చాడని తూర్పుగోదావని జిల్లాలో అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలిపిస్తే  2019 అవినీతి ర‌హిత జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌"ని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments