పవన్ కల్యాణ్ రహస్యంగా పూజలు చేశారా? కత్తి మహేష్ చెప్పిందేనా?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి రహస్య పూజలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (15:49 IST)
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి రహస్య పూజలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ద్వారకా తిరుమల లోని జగన్నాథపురం నరసింహ స్వామి ఆలయంలో ఆయన సోమవారం వేకువ జామున 3 గంటల నుంచి 4.30 గంటల వరకూ నిర్వహించారని చెప్పుకుంటున్నారు. ఐతే ఆయన ఎలాంటి పూజలు చేశారన్నది మాత్రం వెల్లడికాలేదు. 
 
ఇకపోతే అచ్చం ఇలాగే గతంలోనూ పవన్ కల్యాణ్ రహస్య పూజ చేసినట్లు ప్రచారం జరిగింది. గతంలో జల్సా చిత్రం విడుదలకు ముందు పవన్ కల్యాణ్ ఆ చిత్రం కోసం ఇక్కడే రహస్య పూజ చేశారని చెప్పుకున్నారు. కత్తి మహేష్ దీనిపై సవాల్ కూడా విసిరాడు. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ అంతా కలిసి ఈ దేవాలయంలో పూజలు చేశారంటూ కత్తి ఆరోపించాడు. దీనిపై ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కాగా ఇప్పుడు మరోసారి పవన్ పూజలు చేశారంటూ ప్రచారం మొదలైంది. మరి ఇందులో నిజం ఎంత వున్నదన్నది తేలాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments