జ‌గ‌న్... ష‌ర్మిల‌... ఇక క‌లుసుకోరా? అంతా స‌స్పెన్స్...

Webdunia
గురువారం, 8 జులై 2021 (13:21 IST)
మ‌హానేత దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ జయంతి సంద‌ర్భంగా సీంఎం వై.ఎస్. జ‌గ‌న్, ఆయ‌న సోద‌రి ష‌ర్మిలా క‌లుస్తారా?  లేదా ? అనేది స‌స్పెన్స్ అని వై.ఎస్. అభిమానులు ఉత్కంఠ వ్య‌క్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్సార్‌ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు ఉద‌య‌మే వై.ఎస్‌. విజయమ్మ, వైఎస్‌ షర్మిల కుటుంబ సభ్యులు చేరుకుని నివాళులు అర్పించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. 
 
అయితే, వారు ఇక్క‌డి వ‌చ్చే స‌మ‌యానికి, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లో ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరారు. ఆయ‌న అక్కడి నుంచి నేరుగా అనంతపురం జిల్లాకు చేరుకుంటారు. సీఎం జగన్ రాక సందర్భంగా రాయదుర్గంలో విస్తృతమైన బందోబస్తు చేపట్టారు. దాదాపు 2వేల మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు.

అయితే, జ‌గ‌న్ మధ్యాహ్నం రెండు గంటలకు పులివెందుల చేరుకుంటారు. అప్ప‌టికి ష‌ర్మిల తిరిగి హైదార‌బాద్ చేరుకుంటారు. త‌న కొత్త పార్టీ వై.ఎస్.ఆర్. టి.పి. ని ఆమె హైదారాబాదు ఫిలింన‌గ‌ర్లో ప్రారంభిస్తారు. అంటే, జ‌గ‌న్ ఇటు... ష‌ర్మిల అటు అన్న‌మాట‌. వీరిద్ద‌రూ పులివెందుల‌లో క‌లుసుకునే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. అస‌లు ఈ అన్నా చెల్లెల్లు క‌లుసుకుంట‌రా లేదా అని అభిమానులు ఉత్కంఠ‌తో ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి

సింగర్ మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి: సంపత్ నాయక్ ఫిర్యాదు

Adivi Sesh: నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో లాయర్ గుర్తు చేశాడు : అడివి శేష్

Ravibabu: చైల్డ్ ను కాపాడేందుకు రవిబాబు ఏం చేశాడనే పాయింట్ తో రేజర్ ట్రైలర్ రిలీజ్

Tharun Bhascker: జింగాలా సాంగ్ కు డాన్స్ వేసిన గాయపడ్డ సింహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం

శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు

విక్టోరియా సీక్రెట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి దిమ్రీని ప్రకటించిన అప్పారెల్ గ్రూప్

కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments