Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడిపై 4జీ, 5జీ నెట్వర్క్‌లకు ఏర్పాటు, నాసాతో డీల్ కుదుర్చుకున్న నోకియా

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (13:22 IST)
వినేందుకు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఇకమీదట చంద్రుడి మీదకు వెళ్లే వాళ్లు తమ స్మార్ట్ పోన్లను తీసుకెళ్లి అక్కడి నుంచి వాడుకోవచ్చు. చంద్రుడిపై మొబైల్ ఫోన్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేయాలని, అది కూడా 4జీ, 5జీ తరంగాల కమ్యూనికేషన్ నెట్వర్క్‌గా ఉండాలని భావిస్తున్న నాసా (అమెరికా అంతరి పరిశోధన సంస్థ) అందుకోసం ప్రముఖ టెలీ సంస్థ నోకియాతో డీల్ కుదుర్చుకుంది.
 
ఇందులో భాగంగా చందమామపై 4జి సెల్యులర్ నెట్వర్క్‌ను నోకియా ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధిని అందించనుంది. తొలుత చందమామపై 4జీఎల్జీఈ నెట్వర్క్‌ను ఏర్పాటు చేయనున్న నోకియా తదుపరి దశలో దానిని 5జీకి అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందితే చంద్రుడి ఉపరితలంపై సమాచార మార్పిడి మరింత వేగవంతమవుతుందని, దీంతో మరింత విశ్వనీయ సమాచారాన్ని ఎప్పటికప్పడు పొందవచ్చని నాసా వ్యాఖ్యానించింది.
 
మరో 8 సంవత్సరాలలో అనగా 2028లో చంద్రుడిపై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే లక్ష్యాన్ని గతంలోనే నిర్థేశించుకున్న నాసా అందుకు తగ్గట్టుగా తన ప్రణాళికను రూపొందిస్తోందని కార్యనిర్వాహక ప్రతినిధి జిమ్ బ్రిడెన్ స్వైన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments