Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడిపై 4జీ, 5జీ నెట్వర్క్‌లకు ఏర్పాటు, నాసాతో డీల్ కుదుర్చుకున్న నోకియా

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (13:22 IST)
వినేందుకు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఇకమీదట చంద్రుడి మీదకు వెళ్లే వాళ్లు తమ స్మార్ట్ పోన్లను తీసుకెళ్లి అక్కడి నుంచి వాడుకోవచ్చు. చంద్రుడిపై మొబైల్ ఫోన్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేయాలని, అది కూడా 4జీ, 5జీ తరంగాల కమ్యూనికేషన్ నెట్వర్క్‌గా ఉండాలని భావిస్తున్న నాసా (అమెరికా అంతరి పరిశోధన సంస్థ) అందుకోసం ప్రముఖ టెలీ సంస్థ నోకియాతో డీల్ కుదుర్చుకుంది.
 
ఇందులో భాగంగా చందమామపై 4జి సెల్యులర్ నెట్వర్క్‌ను నోకియా ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధిని అందించనుంది. తొలుత చందమామపై 4జీఎల్జీఈ నెట్వర్క్‌ను ఏర్పాటు చేయనున్న నోకియా తదుపరి దశలో దానిని 5జీకి అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందితే చంద్రుడి ఉపరితలంపై సమాచార మార్పిడి మరింత వేగవంతమవుతుందని, దీంతో మరింత విశ్వనీయ సమాచారాన్ని ఎప్పటికప్పడు పొందవచ్చని నాసా వ్యాఖ్యానించింది.
 
మరో 8 సంవత్సరాలలో అనగా 2028లో చంద్రుడిపై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే లక్ష్యాన్ని గతంలోనే నిర్థేశించుకున్న నాసా అందుకు తగ్గట్టుగా తన ప్రణాళికను రూపొందిస్తోందని కార్యనిర్వాహక ప్రతినిధి జిమ్ బ్రిడెన్ స్వైన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments