Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంద్రాగస్టు రోజున పబ్లిక్ సెలవు రద్దు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (16:39 IST)
సాధారణంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజైన పంద్రాగస్టు రోజున పబ్లిక్ హాలిడే. ఇపుడు ఈ హాలిడేను రద్దు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని పంద్రాగస్టు రోజున ఇచ్చే పబ్లిక్ హాలిడేను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 
 
ఆగస్టు 15వ తేదీన ప్రతి ఒక్క విద్యార్థి విద్యా సంస్థల్లో ఉండాలని, అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని ఆదేశించారు. అయితే, ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరించారు. 
 
ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని, ఆ రోజున ఎప్పటి లాగే జెండా వందనం చేసి వెళ్లిపోవడం కాకుండా ఒక ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ పబ్లిక్ హాలిడేను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments