Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలితో చస్తే చావు, ఇక నాకెప్పుడూ ఫోన్ చేయకు: రైతుపై మంత్రి ఆగ్రహం

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (12:45 IST)
కర్నాటకలో కరోనావైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కర్నాటక ప్రభుత్వం రేషన్ బియ్యంలో కోత పెట్టింది. దీనితో ఓ రైతు కర్నాటక పౌరసరఫరాల మంత్రి ఉమేష్ కత్తితో మొరపెట్టుకున్నాడు. ఓవైపు కోవిడ్, ఇంకోవైపు లాక్ డౌన్, ఈ సమయంలో మీరు బియ్యం కూడా కట్ చేస్తే మేమెలా బతకాలి.. ఆకలితో చావాలా అంటూ ప్రశ్నించాడు.
 
ఆకలితో చస్తే చావు అంటూ రైతు ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా మంత్రి అన్నారు. దీనితో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పైగా మంత్రిగారు రైతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై తనకు ఫోన్ చేయవద్దంటూ మండిపడ్డారు.
 
ఇంకా మంత్రి మాట్లాడుతూ... ఉత్తర కర్నాటకలో బియ్యంతో పాటు జొన్నలు కూడా ఇస్తున్నాం. త్వరలో బియ్యం పెంచుతామని చెప్పారు. కాగా మంత్రిగారు మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. మొత్తమ్మీ కర్నాటక మంత్రులు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇటీవలే ఓ మంత్రి సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం