Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పట్ల పతిభక్తి : భార్యను భుజాలపై ఎత్తుకుని తిరుమలకు భర్త నడక

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (09:54 IST)
తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. అయితే, ఈ బ్రహ్మోత్సవాల్లో ఓ ఆసక్తికర సంఘటన ఒకటి కనిపించింది. ఓ భర్త తన భార్యను భుజాలపై ఎత్తుకుని నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. 
 
దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, కడియపులంకకు చెందిన వరద వీర వెంకట సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు, లావణ్య దంపతులు ఉన్నారు. వీరు లారీ యజమానాలు. ఈ దంపతులు తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లారు. వీరిద్దరూ అలిపిరి మెట్లమార్గంలో నడుస్తూ బయలుదేరారు. 
 
అయితే, సత్తిబాబు వేగంగా నడిచిపోతున్నాడు. దీన్ని గమనించిన భార్య లావణ్య.. తనను ఎత్తుకుని నడవాలంటూ తమాషాగా కోరింది. అంతే, భార్య తమాషాగా అడిగినప్పటికీ భర్త మాత్రం దాన్ని ఓ సవాల్‌గా స్వీకరించాడు. భార్యను తన భుజాలపై ఎత్తుకుని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. 
 
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కాడు. తన భుజాలపై భార్యను ఎక్కించుకుని సత్తిబాబు మెట్లు ఎక్కుతుండన్ని మరికొందరు భక్తలు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వార్తల వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments