Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పట్ల పతిభక్తి : భార్యను భుజాలపై ఎత్తుకుని తిరుమలకు భర్త నడక

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (09:54 IST)
తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. అయితే, ఈ బ్రహ్మోత్సవాల్లో ఓ ఆసక్తికర సంఘటన ఒకటి కనిపించింది. ఓ భర్త తన భార్యను భుజాలపై ఎత్తుకుని నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. 
 
దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, కడియపులంకకు చెందిన వరద వీర వెంకట సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు, లావణ్య దంపతులు ఉన్నారు. వీరు లారీ యజమానాలు. ఈ దంపతులు తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లారు. వీరిద్దరూ అలిపిరి మెట్లమార్గంలో నడుస్తూ బయలుదేరారు. 
 
అయితే, సత్తిబాబు వేగంగా నడిచిపోతున్నాడు. దీన్ని గమనించిన భార్య లావణ్య.. తనను ఎత్తుకుని నడవాలంటూ తమాషాగా కోరింది. అంతే, భార్య తమాషాగా అడిగినప్పటికీ భర్త మాత్రం దాన్ని ఓ సవాల్‌గా స్వీకరించాడు. భార్యను తన భుజాలపై ఎత్తుకుని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. 
 
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కాడు. తన భుజాలపై భార్యను ఎక్కించుకుని సత్తిబాబు మెట్లు ఎక్కుతుండన్ని మరికొందరు భక్తలు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వార్తల వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments