చిక్కుల్లో బాలకృష్ణ.. పోలీసు కేసు పెట్టిన హిజ్రాలు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (20:02 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. ఒకవైపు నటుడిగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
తాజాగా బాలకృష్ణపై కేసు నమోదు చేశారు హిజ్రాలు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి బాలకృష్ణ హిందూపురంలో కనిపించడం లేదంటూ హిందూపురం నియోజకవర్గం హిజ్రాలు ఈయనపై కేసు నమోదు చేయడం చర్చలకు దారితీస్తుంది.
 
ఇలా హిజ్రాలు ఎమ్మెల్యే కనపడటం లేదంటూ చేసిన ఫిర్యాదు పట్ల నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోని వాటికి పరిష్కారం చేయాలంటూ హిజ్రాలు ఫిర్యాదులో తెలిపారు. 
 
రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు స్థానికంగా నివసించడం లేదు. అయితే పనిగట్టుకొని మరి బాలకృష్ణ మీద మాత్రమే ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడం వెనుక ఇతరుల ప్రమేయం ఉందని అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments