శునకాలు ఓట్లు వేయవు కదా.. మోదీ అబద్ధాల పుట్ట: ప్రకాష్ రాజ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా ప్రధానిపై ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. డియర్ ప్రైమ్ మినిస్టర్.. మనుషుల కంటే ముధోల్ శున

Webdunia
సోమవారం, 7 మే 2018 (12:09 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా ప్రధానిపై ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. డియర్ ప్రైమ్ మినిస్టర్.. మనుషుల కంటే ముధోల్ శునకాలు బాగా పనిచేస్తాయని.. వాటిని ఆర్మీలో రిక్రూట్ చేసుకునే విషయమై చర్చిస్తానని అన్నారు. కానీ శునకాలు ఓట్లు వేయవు కదా.. ఉద్యోగాల కోసం యువత కలలు కంటోందన్నారు.
 
అలాగే రైతులు కూడా ఆవేదనలో వుండగా.. ఓటు వేయడం ద్వారా మెరుగైన జీవితాన్ని పౌరులు కోరుకుంటున్నారనే విషయాన్ని ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు. కర్ణాటక ప్రజలు అంతా గమనిస్తున్నారు. మేము ఏమైనా కుక్కల మాదిరి బతుకుతున్నామని మీరు అనుకుంటున్నారా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ప్రధాని చెప్పే అసత్యాల సంఖ్య పెరిగిపోతుందని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. కనీసం ప్రధాని చెప్పే అబద్ధాల సంఖ్య గుర్తుందా అంటూ అడిగారు. అలాగే మహదాయి విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, ప్రధానమంత్రే ప్రజలు చెవుల్లో పూలుపెట్టే పనిచేస్తున్నారని ప్రకాశ్‌రాజ్‌ దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments