Webdunia - Bharat's app for daily news and videos

Install App

షవర్మా తీసుకోవద్దు.. కేరళ, తమిళనాడులో ఇద్దరు విద్యార్థుల మృతి

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (12:47 IST)
అరబు దేశంలో షవర్వా బాగా ఫేమస్. చికెన్, ఎగ్‌కోస్, ఉల్లిపాయ, మిరప్పొడిని కలిపి వీటిని తయారు చేస్తుంటారు. ఈ షవర్వాకు భారత్‌లో బాగా డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ షవర్మను తాజాగా వుంటేనే తీసుకోవాలి. మరుసటి రోజు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్యులుయ 
 
కేరళ రాష్ట్రంలో ఇటీవల 'షవర్వా' తిన్న కొద్దిసేపటికి పాఠశాల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోనూ షవర్మా తిని 14 ఏళ్ల విద్యార్థిని దారుణంగా మరణించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో గల షవర్వా షాపుల్లో ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో అనేక దుకాణాల్లో షవర్మా కోసం పాత మాంసాన్ని ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ పాత చికెన్‌లో చేరిన కొన్ని బాక్టీరియాలు శరీరానికి వెళ్ళిన 6 గంటల సమయానికి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని బాక్టీరియాలు 72 గంటల తర్వాత పని చేస్తుంది. అందుచేత షవర్మాను తీసుకోవడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments