Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాదయాత్రకు 200 రోజులు.. బంగీ జంప్ వైరల్.. (వీడియో)

సుదీర్ఘ పాదయాత్రకు నడుం బిగించిన ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర 200 రోజులకు చేరింది. పాదయాత్ర సందర్భంగా పలుమార్లు జగన్ ఆరోగ

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (13:34 IST)
సుదీర్ఘ పాదయాత్రకు నడుం బిగించిన ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర 200 రోజులకు చేరింది. పాదయాత్ర సందర్భంగా పలుమార్లు జగన్ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ  వెనక్కి తగ్గని ఆయన పాదయాత్రను కొనసాగించారు. వణికే చలితో మొదలెట్టి.. మండే ఎండను లెక్క చేయకుండా జగన్ పాదయాత్రను కొనసాగించారు. 
 
తన పాదయాత్రలో భాగంగా ఇప్పటివరకూ వైఎస్ జగన్ 2434.2 కిలోమీటర్లు నడిచారు. రాజన్న రాజ్యాన్ని తిరిగి ఏపీలోకి తేవటమే తన సంకల్పమని.. అలా చేసి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తన లక్ష్యమని 200 రోజుల పాటు పాదయాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉంటే.. గత ఏడాది తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటకు వైసీపీ అధినేత జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జగన్ ఒక సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కవారా బ్రిడ్జ్‌పై నుంచి ఆయన బంగీ జంప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడండి ఈ వీడియోను...
 

సంబంధిత వార్తలు

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments