ఫేస్‌‌బుక్ ఫ్రెండ్స్‌ని ఇంటికి రమ్మంటాడు.. వచ్చాక ఉల్లాసంగా వుంటాడు.. ఆపై చంపేస్తాడు..

Webdunia
బుధవారం, 17 జులై 2019 (10:40 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌‌బుక్ ద్వారా పరిచయం అయిన యువతులపై అత్యాచారానికి పాల్పడి వారిని హతమార్చే సైకోను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలో నుంబి అనే గ్రామంలో జూలియస్ అనే యువకుని ఇంట్లో మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టి వుండటం సంచలనం రేపింది. 
 
గత వారం ఓ యువతి కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ విచారణలో ఆ యువతి  జూలియస్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లినట్లు తేలింది. జూలియస్‌కు ఆ యువతి ఫేస్ బుక్ ఫ్రెండ్. జూలియస్ ఇంటికి పిలవడంతో అతని ఇంటికి వెళ్లింది. అలా ఇంటికొచ్చిన యువతిని లొంగదీసుకున్న జూలియస్.. ఆమెతో శారీరకంగా కలిశాడు. 
 
ఆ యువతి కూడా అతనిని ఇష్టపడింది. ఆపై ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో జూలియస్ ఆ యువతిని హతమార్చి తన ఇంటికి సమీపంలో పూడ్చిపెట్టాడు. ఈ కేసులో సైకో కిల్లర్ అని తేలిన జూలియస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతను నలుగురు ఫేస్‌‌బుక్ ఫ్రెండ్స్‌ను ఇంటికి రప్పించి.. వారితో ఉల్లాసంగా వుండి.. హతమార్చుతాడని ఒప్పుకున్నాడు. అతని ఇంటి పరిసరాల్లో ఆ నలుగురు యువతుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టంకు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments