ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర వనరులు కానీ లేదంటే ప్రజాధనం కానీ లేదంటే ఇంకేమైనా అవినీతికి పాల్పడితే ఎవ్వరినైనా... ఆఖరికి తననైనా తప్పు చేస్తే శిక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇటువంటి బలమైన సంకేతం ప్రజలకు పంపాలని పిలుపునిచ్చారు.