Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... కరోనా టెస్ట్ చేస్తారా? ఎయిర్ పోర్ట్‌లో విమానం దిగిన 300 మంది పరార్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (17:01 IST)
కరోనావైరస్. గత ఏడాది కరోనావైరస్ అంటే దాదాపు అంతా హడలిపోయారు. కానీ 2021 సంవత్సరంలో కరోనా అంటే జనం అస్సలు భయపడటంలేదు. ఒకవైపు అనేక మంది ప్రాణాలు నిలువునా కోల్పోతున్నా సరే మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు చాలామంది. ఇక కరోనా పరీక్షలు చేయించుకునేందుకు చాలామంది హడలిపోతున్నారు. తాజాగా ఒరిస్సాలో ఇలాంటిదే జరిగింది.
 
బుధవారం నాడు సిల్చార్ విమానాశ్రయంలో మొత్తం 690 మంది ప్రయాణికులు వచ్చారు. వారందరికీ కరోనా టెస్టులు చేస్తున్న క్రమంలో కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కరోనా టెస్టుకి రూ. 500 ఎందుకు కట్టాలంటూ ప్రశ్నించారు.
 
మరికొందరైతే టెస్టు చేశాక రిపోర్టులో తేడా వస్తే క్వారెంటైన్ విధిస్తారన్న భయంతో తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవంటూ 300 మంది ప్రయాణికులు తప్పించుకుని పారిపోయారు. ఐతే అలా పారిపోయిన ప్రయాణికుల డేటా తమ వద్ద వుందని, వారిని పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసకుంటామని పోలీసులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments