Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకు బ్రెయిన్ వుందా... కె.ఎ పాల్ ప్రశ్న: ఎవడ్రా నువ్వంటూ పాల్ కోడలు...

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (19:28 IST)
ఏపీ ఎన్నికలవేళ ప్రధాన పార్టీల నాయకుల సంగతేమోగానీ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ మాత్రం మూడు మీటింగులు ఆరు మీడియా సమావేశాలతో ఆవిధంగా ముందుకు పోతున్నారు. తాజాగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి అత్యధికంగా 50 ఛానళ్లు వచ్చాయి. ఒకరిని మించి ఇంకొకరు ఆయనను ప్రశ్నలడగటంలో పోటీపడ్డారు. 
 
ఈ క్రమంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు... ఇప్పటికే నువ్వు మూడుసార్లు ప్రశ్నలడిగావు. మిగిలినవారికి కూడా అవకాశం ఇవ్వాలి అంటూ మరో విలేకరి వైపుకి దృష్టి సారించారు. ఇంతలో ప్రశ్న అడిగిని విలేకరి... నా ప్రశ్నకు జవాబు చెప్పడంలేదు కదా... ఇక నా మైకు తీసుకుని నే వెళతా అంటూ పెట్టిన మైకును లాగేశాడు. దీనితో పాల్‌కి కోపం వచ్చింది.
 
నీకసలు బ్రెయిన్ వుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతమంది వచ్చినప్పుడు నీకొక్కడికే ఎలా సమాధానాలు చెప్పేది. మిగిలినవారిని కూడా కవర్ చేయాలి కదా అనేసరికి అతడికి మరింత కోపం వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో ప్రక్కనే వున్న పాల్ కోడలు.. ఎవడ్రా నువ్వంటూ ఎవరినో గొణగటం వినిపించింది. మరి ఆమె ఎవర్ని ఆ మాట అన్నదో సస్పెన్సుగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments