కరోనా వైరస్‌‌కు‌ చెక్ పెట్టే మంత్రం..''ఓం తారే తుత్తారే తురే సోహా'': దలైలామా (video)

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (11:02 IST)
చైనాను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు బౌద్ధ మత గురువు దలైలామా ఓ మంత్రాన్ని ఉచ్ఛరించాలని పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించేవారి సంఖ్య వందకు పైగా పెరిగిపోతోంది. అలాగే ఐదువేల మందికి పైగా కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. 
 
ఈ వైరస్ ధాటికి జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వైరస్‌కు ఇంకా మందులు కనిపెట్టేందుకు వైద్యులు, పరిశోధకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చైనీయులు ఓ మంత్రాన్ని ఉచ్ఛరించాలని బుద్ధ మత గురువు దలైలామా తెలిపారు. 
 
దీనిపై తన ఫేస్‌బుక్‌లో ఈ మంత్రాన్ని పోస్టు చేశారు. ''ఓం తారే తుత్తారే తురే సోహా'' అనే మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ వుంటే కరోనా వైరస్ వ్యాపించదని పేర్కొన్నారు. దలైలామా పేర్కొన్న ఆ మంత్రం ప్రస్తుతం చైనాలో వైరల్ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: యూఎన్ విమెన్‌ ఇండియాతో చేతులు కలిపిన సమంత

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments