Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగపట్టిన నాగుపాము.. ఏం చేసిందో తెలుసా ?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (10:24 IST)
నెల్లూరు జిల్లా  సైదాపురం మండలం మొలకలపూండ్ల దళిత వాడకు చెందిన మోడేగుంట పుల్లయ్య ఆటో నడుపుకుండా జీవనం సాగిస్తుంటాడు. అతడు నివాసం ఉండే ఇంటి దగ్గిర పైపులోకి  4 అడుగులు ఉన్న తాచుపాము దూరింది. పాము పైపులో నుంచి రాకపోవడంతో పెట్రోలు పోసి పైపులుకు నిప్పు పెట్టారు. దీంతో పైపులో ఉన్న పాము బయటకు వచ్చింది. స్థానికులు పామును చంపేశారు. 
 
అయితే పుల్లయ్య చెపుతున్న కథనం ప్రకారం తన ఆటో పొరబాటుగా పామును తొక్కిందని అయితే ఆ పాము పగబట్టి సుమారు 10 కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చిందని చెబుతున్నాడు. అందుకే పామును చంపేవరకూ నాతో పాటు నా కుటుంబం అంతా దేవాలయంలో తలదాచుకుందని వాపోతున్నాడు. ఒక ప్రక్క పాములు పగబట్టవని స్నేక్ సొసైటీ వారు చెబుతున్నా ఆ గ్రామస్థులు మాత్రం పాము పగబట్టే వచ్చిందని వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments