Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగపట్టిన నాగుపాము.. ఏం చేసిందో తెలుసా ?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (10:24 IST)
నెల్లూరు జిల్లా  సైదాపురం మండలం మొలకలపూండ్ల దళిత వాడకు చెందిన మోడేగుంట పుల్లయ్య ఆటో నడుపుకుండా జీవనం సాగిస్తుంటాడు. అతడు నివాసం ఉండే ఇంటి దగ్గిర పైపులోకి  4 అడుగులు ఉన్న తాచుపాము దూరింది. పాము పైపులో నుంచి రాకపోవడంతో పెట్రోలు పోసి పైపులుకు నిప్పు పెట్టారు. దీంతో పైపులో ఉన్న పాము బయటకు వచ్చింది. స్థానికులు పామును చంపేశారు. 
 
అయితే పుల్లయ్య చెపుతున్న కథనం ప్రకారం తన ఆటో పొరబాటుగా పామును తొక్కిందని అయితే ఆ పాము పగబట్టి సుమారు 10 కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చిందని చెబుతున్నాడు. అందుకే పామును చంపేవరకూ నాతో పాటు నా కుటుంబం అంతా దేవాలయంలో తలదాచుకుందని వాపోతున్నాడు. ఒక ప్రక్క పాములు పగబట్టవని స్నేక్ సొసైటీ వారు చెబుతున్నా ఆ గ్రామస్థులు మాత్రం పాము పగబట్టే వచ్చిందని వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments