Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ దమ్మున్నవాడు.. చిన జీయర్ స్వామి కితాబు(video)

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (23:17 IST)
భారత ప్రధాని మోడీపై ఆధ్యాత్మిక గురువు చిన జియర్ స్వామిజీ ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతోమంది ప్రధాని లను చూశానని కానీ ఇటువంటి దమ్మున్న ప్రధానిని మాత్రం చూడలేదన్నారు చినజీయర్.72 సంవత్సరాలుగా ఎవరూ చేయలేని పనిని మోడీ చేసి చూపారని కితాబు ఇచ్చారు.
 
కాశ్మీర్ లో ఆర్టికల్ 370ను రద్దు చేసి మోడీ అద్భుతం చేశారని అన్నారు. గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని పదవి చేపట్టిన వారు కూడా ఈ సాహసం చేయలేదని  మోడీ దమ్మున్న వాడు కావడం మూలంగా ఈ పని చేయగలిగాడన్నారు.
 
72 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో నేడు భరత మాత ముఖం మీద శాంత రసం, ప్రశాతం రసం, ఆనంద రసం కనపడుతున్నాయని తమ ఆనందాన్నివ్యక్తం చేశారు చినజియర్ స్వామి. మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి చైనా, అమెరికా దేశాలు మౌనంగా ఉండిపోయారన్నారు.ఇక పాకిస్తాన్ అయితే మోడీతో పెట్టుకుంటే మనల్ని కూడా ఆక్రమించేస్తాడని భయపడుతున్నారని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments