Webdunia - Bharat's app for daily news and videos

Install App

సభ ఆర్డర్‌లో లేదన్న సంగతి గుర్తుకురాలేదా? : మోడీ దీక్షపై చంద్రబాబు కౌంటర్

కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు అడ్డుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీయేనని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (08:50 IST)
కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు అడ్డుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీయేనని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 
 
గడచిన పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాల్లో ఒక్క చర్చ కూడా జరగకుండా విపక్షాలు నిత్యమూ రాద్ధాంతం చేస్తూ, నిరసనలు తెలిపాయని ఆరోపిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉపవాసదీక్షను ప్రారంభించారు. బడ్జెట్ సమావేశాలు వృథా కావడానికి విపక్షాల వైఖరే కారణమని మోడీ ఇప్పటికే విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 
 
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, బడ్జెట్ సమావేశాల్లో చేసిందంతా చేసి ఇప్పుడు తమపై నిందలేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ రభసకు కారణం మోడీయేనని వ్యాఖ్యానించిన ఆయన, తమకు అవసరమైన బిల్లులను ఆమోదింపజేసుకునే సమయంలో సభ ఆర్డర్‌లో లేదన్న సంగతి గుర్తుకురాలేదా? అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments