Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య ఆలయ నిర్మాణ పనులు.. రుద్రాభిషేకంతో జూన్ 10 నుంచి మొదలు

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (16:43 IST)
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో జూన్ 10 నుంచి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. లంక విజయానికి ముందు శ్రీరాముడు శివారాధన చేశారని.. అందుకే రామాలయం నిర్మించే ముందు శివారాధన చేస్తామని తెలిపారు. ఈ నెల 10 నుంచి అయోధ్యలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్న తరుణంలో ముందుగా.. రుద్రాభిషేకం చేసి పనులు ప్రారంభం కానున్నట్లు శ్రీరామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా రామ్ జన్మభూమి కాంప్లెక్స్ లోని శశాంక్ శేఖర్ ఆలయంలో జూన్ 10 న రుద్రాభిషేకం తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఆలయ నిర్మాణానికి పునాది వేసేందుకు ఎల్ అండ్ టి సంస్థ జూన్ 10న పనులు ప్రారంభిస్తుందని తెలుస్తోంది. 
 
ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి. జూన్ 10న, మహంత్ కమల్ నయన్ దాస్ ఇతర సాధువులతో రుద్రాభిషేక క్రతువును ఉదయం 8:00 గంటలకు ప్రారంభిస్తారని.. ఈ ఆరాధన 2 గంటల పాటు జరుగనుందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పేర్కొంది. ఆ తర్వాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments