Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

ఐవీఆర్
సోమవారం, 20 మే 2024 (19:12 IST)
తనకు తెలిసినంతవరకూ ఇప్పటిదాకా ఎన్నికల్లో ఒకవైపు భారీ పరాజయం చవిచూస్తున్నా తాము ఓడిపోతున్నామని అంగీకరించిన రాజకీయ నాయకులను ఇప్పటివరకూ చూడలేదన్నారు. నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రత్యర్థికి భారీ మెజారిటీ వస్తూ కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా చివరి రౌండు వరకూ వేచి చూడండి అంటుంటారు హహ్హహ్హ అంటూ నవ్వుతూ చెప్పారు ప్రశాంత్ కిషోర్.
 
ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 సీట్లకి 175 గెలుస్తామని చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ, అమిత్ షా కూడా చెబుతున్నారనీ, గత పదేళ్లుగా నాయకులు ఇలా చెబుతుండటాన్ని చూస్తూనే వున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుస్తామని మాత్రమే చెప్పారనీ, ఐతే జగన్ మాత్రం గతంలో కంటే ఎక్కువ సీట్లు... అంటే 151కి మించి అని అంటున్నారన్నారు. ఇలాంటి చర్చలకు ఎంతమాత్రం అంతుచిక్కదని చెప్పుకొచ్చారు. మోదీ పాలనపై ప్రజలకు అసంతృప్తి వున్నది కానీ ఆగ్రహం లేదని అభిప్రాయపడిన ప్రశాంత్ కిషోర్, ఈ దఫా కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

మిడిల్ క్లాస్ కష్టాలు, ఎమోషన్స్ తో సారంగదరియా’ ట్రైలర్ - ఆవిష్కరించిన హీరో నిఖిల్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments