ఆనందయ్య మందుకు పర్మిషన్, కానీ కరోనా తగ్గుతుందని చెప్పలేం

Webdunia
సోమవారం, 31 మే 2021 (14:01 IST)
ఎట్టకేలకు ఆనందయ్య మందుకు ఏపీలో పర్మిషన్ లభించింది. ఐతే ఆనందయ్య మందు తీసుకుంటే కరోనావైరస్ తప్పకుండా తగ్గిపోతుందని చెప్పేందుకు ఎలాంటి నివేదిక లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఆనందయ్య మందు తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు వుండవని తెలిపింది.
 
ఈ మందును ఎవరి ఇష్టానుసారం వారు వాడుకోవచ్చనీ, ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ అనుమతులను సీసీఏఆర్‌ఎస్‌ఏ నివేదిక ఆధారంగా ఇస్తున్నట్లు తెలిపింది.
 
కాగా ఆనందయ్య మందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ దానివల్ల కరోనావైరస్ తగ్గుతుందా లేదా అనే అనుమానం వుండటంతో దీనిని ఎంతమేరకు ప్రజలు వాడుతారో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments