Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్లుగా పింఛన్ వస్తలేదు బిడ్డా: కలెక్టరుతో వృద్ధ మహిళ

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (12:34 IST)
ఏంటి పెద్దమ్మా ఇక్కడ కూర్చున్నావ్? మహిళతో కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి ఓ గిరిజన వృద్ధురాలు మెట్లపై కూర్చుంది. అధికారుల కోసం చాలా సేపు వేచి ఉంది. అంతలో విధుల్లోకి వస్తున్న కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఆజిం ఆ వృద్ధురాలిని చూసి, ఆమె కూర్చున్న మెట్లపైనే ఆమె పక్కన కూర్చుని పెద్దమ్మా ఏం కావాలి.. ఇక్కడికి ఎందుకొచ్చారని అడిగారు.
 
ఆయన కలెక్టర్ అని కూడా తెలియని ఆ వృద్ధురాలు సామాన్యునితో మాట్లాడినట్లే 'రెండేండ్ల నుండి పింఛన్ వస్త లేదు బిడ్డా. సారును కలుద్దమని వచ్చినా' అన్నది.
 
ఎంతో ఆప్యాయంగా అమెతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్న కలెక్టర్ వెంటనే డీఆర్డీఓకు ఫోన్ చేసి వివరాలు చెప్పి ఆ వృద్ధురాలికి పింఛన్ మంజూరు చేయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments