Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో... ప్రధానిని కలిసిన ఆ క్షణం.. కమెడియన్ శ్రద్ధా జైన్ (video)

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (20:22 IST)
PM Modi
హాస్యనటి శ్రద్ధా జైన్ తాను ప్రధాన మంత్రి మోదీని కలిసిన క్షణాన్ని వివరించింది. టెక్ పరిశ్రమ తొలగింపులపై వైరల్ వీడియోతో ఇటీవల పాపులారిటీ సంపాదించిన కమెడియన్ శ్రద్ధా జైన్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. 
 
"అయ్యో" అనే ఆశ్చర్యార్థకంతో ప్రధాని తనను పలకరించారని పేర్కొంటూ శ్రద్ధా తన అనుభవాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. 
 
బెంగళూరులో ఉన్న శ్రద్ధా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 687,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఆమె ఊహించని విధంగా ప్రధాన మంత్రిని పలకరించినప్పుడు అయ్యో అంటూ శ్రద్ధా జైన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments