Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి గరుడోత్సవంలో అద్భుతం... స్వామి నుంచి తేజోమయ కాంతిపుంజం...

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2015 (16:14 IST)
తిరుమలలో శ్రీవారి గరుడోత్సవం సందర్భంగా ఓ అద్భుతం చోటుచేసుకుంది. శ్రీవారి గుడిలో రామచిలుక ప్రత్యక్షమై సంభ్రమాశ్చర్యాలకు గురిచేయగా గరుడసేవకు ముందు ఫోటోలు తీస్తున్న సమయంలో స్వామివారి సమీపం నుంచి మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం ఆవిష్కృతమైంది. ఈ కాంతిపుంజాన్ని చూసిన భక్తుల వళ్లు పులకరించిపోయింది. 
 
స్వామివారే స్వయంగా ఈ ఊరేగింపులో పాల్గొన్నారని భక్తులు గోవింద నామస్మరణతో భక్తిసాగరంలో మునిగిపోయారు. కాగా ఈ అద్భుత ఘటనపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మాట్లాడుతూ... స్వామివారు ఇలా కాంతిపుంజం రూపంలో భక్తులకు దర్శనమిచ్చారనీ, తన దివ్యమైన తేజస్సుతో భక్తులకు దీవెనలు అందించారని పేర్కొన్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు తిరుమలో వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సంపూర్ణేష్ బాబుతో పవన్ ఫోటో మార్ఫింగ్- హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు

Nara Lokesh: ఓల్డ్ స్టూడెంట్స్ పాఠశాల మార్గదర్శకులుగా మారాలి.. నారా లోకేష్

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విరాట్‌ కర్ణ, నభా నటేష్‌, ఐశ్వర్యమీనన్‌ పై గణేష్‌ సాంగ్‌ షూటింగ్‌

నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ ఇంటెన్స్ టీజర్ సిద్ధం

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

Show comments