Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి గరుడోత్సవంలో అద్భుతం... స్వామి నుంచి తేజోమయ కాంతిపుంజం...

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2015 (16:14 IST)
తిరుమలలో శ్రీవారి గరుడోత్సవం సందర్భంగా ఓ అద్భుతం చోటుచేసుకుంది. శ్రీవారి గుడిలో రామచిలుక ప్రత్యక్షమై సంభ్రమాశ్చర్యాలకు గురిచేయగా గరుడసేవకు ముందు ఫోటోలు తీస్తున్న సమయంలో స్వామివారి సమీపం నుంచి మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం ఆవిష్కృతమైంది. ఈ కాంతిపుంజాన్ని చూసిన భక్తుల వళ్లు పులకరించిపోయింది. 
 
స్వామివారే స్వయంగా ఈ ఊరేగింపులో పాల్గొన్నారని భక్తులు గోవింద నామస్మరణతో భక్తిసాగరంలో మునిగిపోయారు. కాగా ఈ అద్భుత ఘటనపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మాట్లాడుతూ... స్వామివారు ఇలా కాంతిపుంజం రూపంలో భక్తులకు దర్శనమిచ్చారనీ, తన దివ్యమైన తేజస్సుతో భక్తులకు దీవెనలు అందించారని పేర్కొన్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు తిరుమలో వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

Show comments