Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహవాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి

Webdunia
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం సర్వాలంకరణా భూషితుడైన మలయప్ప స్వామి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

జంతువులకు రాజైన సింహం సైతం తానేనని, మనుషులు తమలోని జంతు ప్రవృతిని అదుపు చేసుకోవాలనే సందేశాన్ని చాటిచెప్పే ఈ వాహన సేవను తిలకించేందుకు భక్తులు పోటీపడ్డారు. అత్యంత సుందరంగా అలంకృతమై, సింహంపై గంభీరంగా నాలుగు మాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగిన వైనం భక్తులను కనువిందు చేసింది.

మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు దివ్య సుందరంగా ముత్యపుపందిరి వాహనంపై విహరించనున్నారు. సుకుమార సేవగా చెప్పబడే ముత్యపు పందిరి వాహనంలో మలయప్ప ఊరేగే అందాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఏడు కొండలకు తరలివస్తున్నారు.
WD

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments