Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహవాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి

Webdunia
తిరుమల వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల మూడవరోజైన శుక్రవారం తిరుమలలో స్వామివారు సింహవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. దశావతారాల్లో నాలుగోది నరసింహావతారం. ధర్మసంరక్షణార్థమై నరసింహ అవతారాన్ని ధరించిన స్వామి, బ్రహ్మోత్సవాల్లో సింహవాహనంపై ఊరేగడాన్ని భక్తులు విశిష్టంగా భావించడం ప్రతీతి.

అన్నమయ్య కూడా శ్రీవారి సింహవాహన సేవపై ఎన్నో కీర్తనలు గానం చేసిన సంగతి విదితమే. సింహవాహనంపై శ్రీవారు ఊరేగింపును తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు తరలి వచ్చారు.

ఇదిలా ఉండగా, గురువారం రాత్రి శ్రీవారు చిన్నశేష, హంసవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం మురళీకృష్ణుడిగా ఆలమందలతో చిన్నశేషవాహనంపై వెంకన్న సాక్షాత్కరించి మాడవీధుల్లో ఊరేగిన వైనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. అదేవిధంగా గురువారం రాత్రి మలయప్ప సర్వాలంకరణతో వీణాపాణియై హంసవాహనమెక్కి భక్తకోటికి దర్శనమిచ్చారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

Jyoti Malhotra: పాకిస్థాన్ ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు ఏం పని?

జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే నిజాలు.. అతనితో కూడా సంబంధాలు..

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

Show comments