Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహవాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి

Webdunia
తిరుమల వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల మూడవరోజైన శుక్రవారం తిరుమలలో స్వామివారు సింహవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. దశావతారాల్లో నాలుగోది నరసింహావతారం. ధర్మసంరక్షణార్థమై నరసింహ అవతారాన్ని ధరించిన స్వామి, బ్రహ్మోత్సవాల్లో సింహవాహనంపై ఊరేగడాన్ని భక్తులు విశిష్టంగా భావించడం ప్రతీతి.

అన్నమయ్య కూడా శ్రీవారి సింహవాహన సేవపై ఎన్నో కీర్తనలు గానం చేసిన సంగతి విదితమే. సింహవాహనంపై శ్రీవారు ఊరేగింపును తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు తరలి వచ్చారు.

ఇదిలా ఉండగా, గురువారం రాత్రి శ్రీవారు చిన్నశేష, హంసవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం మురళీకృష్ణుడిగా ఆలమందలతో చిన్నశేషవాహనంపై వెంకన్న సాక్షాత్కరించి మాడవీధుల్లో ఊరేగిన వైనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. అదేవిధంగా గురువారం రాత్రి మలయప్ప సర్వాలంకరణతో వీణాపాణియై హంసవాహనమెక్కి భక్తకోటికి దర్శనమిచ్చారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments