Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వభూపాల వాహనంపై విహరించనున్న శ్రీవారు!

Webdunia
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని చాటుతూ స్వామివారు సర్వభూపాల వాహనం మీద కొలువుదీరి.. తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.

నాలుగో రోజైన మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ వాహన సేవ ప్రారంభమవుతుంది. సర్వభూపాల వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి సర్వాలంకార భూషితుడై సర్వభూపాల వాహనంపై ఆసీనుడై మాడవీధుల్లో ఊరేగే వైనాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు కొండకు తరలివచ్చారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments