Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Webdunia
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఈరోజు అంకురార్పణ జరుగనుంది. సంప్రదాయబద్దంగా ఆలయ చుట్టూ ప్రదక్షణలు చేసి నవ ధాన్యాలతో అంకురార్పణ చేస్తారు.

దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు విచ్చేసే ఈ బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. లక్షల సంఖ్యలో విచ్చేసే భక్తులకోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లును చేసింది. మరోవైపు దేశం నులుమూలల నుంచి అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో నిఘా వర్గాలు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

Jyoti Malhotra: పాకిస్థాన్ ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు ఏం పని?

జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే నిజాలు.. అతనితో కూడా సంబంధాలు..

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

Show comments