Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి రికార్డుస్థాయి ఆదాయం: నాలుగోరోజున రూ.2.51 కోట్లు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2011 (22:42 IST)
WD
బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగో రోజున తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.2.51 కోట్లకు చేరుకుంది. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది.

పరకామణి లెక్కల ప్రకారం రూ. 2.10 కోట్లు నేరుగా హండీకి చేరుకున్నాయి. శ్రీవారి ప్రసాదాల అమ్మకం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.41.17 లక్షల ఆదాయం ఒనగూరింది. అన్నదానంలో 80.6 వేల మంది భక్తులు భోజనం చేశారు. ఆదివారం ఒక్క రోజే 92,283 మందికి టిటిడి దర్శనం కల్పించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments