Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి రికార్డుస్థాయి ఆదాయం: నాలుగోరోజున రూ.2.51 కోట్లు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2011 (22:42 IST)
WD
బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగో రోజున తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.2.51 కోట్లకు చేరుకుంది. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది.

పరకామణి లెక్కల ప్రకారం రూ. 2.10 కోట్లు నేరుగా హండీకి చేరుకున్నాయి. శ్రీవారి ప్రసాదాల అమ్మకం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.41.17 లక్షల ఆదాయం ఒనగూరింది. అన్నదానంలో 80.6 వేల మంది భక్తులు భోజనం చేశారు. ఆదివారం ఒక్క రోజే 92,283 మందికి టిటిడి దర్శనం కల్పించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

Show comments