Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి రికార్డుస్థాయి ఆదాయం: నాలుగోరోజున రూ.2.51 కోట్లు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2011 (22:42 IST)
WD
బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగో రోజున తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.2.51 కోట్లకు చేరుకుంది. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది.

పరకామణి లెక్కల ప్రకారం రూ. 2.10 కోట్లు నేరుగా హండీకి చేరుకున్నాయి. శ్రీవారి ప్రసాదాల అమ్మకం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.41.17 లక్షల ఆదాయం ఒనగూరింది. అన్నదానంలో 80.6 వేల మంది భక్తులు భోజనం చేశారు. ఆదివారం ఒక్క రోజే 92,283 మందికి టిటిడి దర్శనం కల్పించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

Show comments