Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవంగా ముగిసిన అంకురార్పణ

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2008 (12:02 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టే అంకురార్పణ కార్యక్రమం మంగళవారం రాత్రి వైభవంగా ముగిసింది. శ్రీవారి సర్వసైనాధ్యక్షుడైన విష్వక్సేనుడు ఊరేగింపు ప్రారంభ సందర్భంలో వరుణుడు చిరుజల్లులతో స్వామి వారిని పలకరించాడు.

చిరుజల్లుల ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అంకురార్పణ కార్యక్రమం భక్తులను కనువిందు చేసింది. తిరుమాడ వీధుల్లో సేనాధిపతి ఊరేగింపు పూర్తయ్యే వరకు వరుణుడు చిరుజల్లులను కురిపిస్తూనే ఉన్నాడు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమానికి తితిదే పాలకమండలి ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు, ఈవో రమణాచారి జేఈవో శేషాద్రి వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments