Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవంగా ముగిసిన అంకురార్పణ

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2008 (12:02 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టే అంకురార్పణ కార్యక్రమం మంగళవారం రాత్రి వైభవంగా ముగిసింది. శ్రీవారి సర్వసైనాధ్యక్షుడైన విష్వక్సేనుడు ఊరేగింపు ప్రారంభ సందర్భంలో వరుణుడు చిరుజల్లులతో స్వామి వారిని పలకరించాడు.

చిరుజల్లుల ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అంకురార్పణ కార్యక్రమం భక్తులను కనువిందు చేసింది. తిరుమాడ వీధుల్లో సేనాధిపతి ఊరేగింపు పూర్తయ్యే వరకు వరుణుడు చిరుజల్లులను కురిపిస్తూనే ఉన్నాడు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమానికి తితిదే పాలకమండలి ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు, ఈవో రమణాచారి జేఈవో శేషాద్రి వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

Jyoti Malhotra: పాకిస్థాన్ ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు ఏం పని?

జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే నిజాలు.. అతనితో కూడా సంబంధాలు..

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

Show comments