Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీణాపాణియై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

Webdunia
తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీవారు వీణాపాణియై హంసవాహనమెక్కి భక్తుల్ని తరింపజేశారు. హంసవాహనంలో సరస్వతీ రూపంలో స్వామివారు భక్తులను కరుణించారు.

క్షీరం, నీరు న్యాయాన్ని కచ్చితంగా అమలు చేసే హంసవాహనాన్ని అధిరోహించిన స్వామివారు తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. పాలు, నీళ్లను వేరు చేసిన హంస తరహాలోనే... మానవునిలో దాగి ఉన్న అజ్ఞానాంధకారాన్ని తరిమి కొడుతూ జ్ఞానాన్ని ప్రబోధించే దిశగా స్వామివారు హంసవాహనంపై ఊరేగుతారని పండితుల వ్యాఖ్య. తొమ్మిదిరోజుల పాటు వైభవోపేతంగా జరిగే వాహనసేవల్లో హంస వాహనసేవ అపారమైందని శాస్త్రోక్తం.

దీనికిపూర్వం విశేష తిరువాభరణాలతో అలంకృతులైన శ్రీవారిని ఊరేగింపుగా ఊంజల్ మండపం వద్దకు చేర్చి ఊంజల్ సేవను కన్నుల పండుగగా జరిపారు. అనంతరం ఊంజల్ మండపం నుంచి వాహన మండపం వద్దకు చేర్చి సమర్పణ పూర్తయిన వెంటనే స్వామి వారిని హంస వాహన ఊరేగింపుకు సిద్ధం చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

అందాల పోటీలపైనే కాదు.. అగ్ని ప్రమాదాలపై కూడా దృష్టిసారించండి : కేటీఆర్

పెళ్లి చేసుకునేందుకు మండపానికి గుఱ్ఱంపై ఊరేగుతూ వచ్చిన వరుడు, ఎదురుగా వధువు శవం

తెలంగాణాలో మద్యం బాబులకు షాకిచ్చిన సర్కారు!!

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?

ఏస్ చిత్రంలో జూదం అనేది ఉప్పెనలాంటిదంటున్న విజయ్ సేతుపతి

Show comments