Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు!

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2011 (14:40 IST)
FILE
కలియుగ వైకుంఠధామం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే ఏడాది నుంచి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీనివాసుడికి ఇకపై ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

టీటీడీ ఛైర్మన్ బాపిరాజు సలహా మేరకు సంవత్సరంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడంపై ఆగమ పండితులతో చర్చిస్తామని టీటీడీ ఈవో వెల్లడించారు.

ఆగమ పండితుల సూచనల మేరకు రెండుసార్లు బ్రహ్మోత్సవాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన శుక్రవారం విలేకరులతో చెప్పారు. దీనిప్రకారం ఏడాదిలో ఉత్తరాయణం, దక్షిణాయానంలో రెండుసార్లు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.

అధిక మాసాలను పురస్కరించుకుని ప్రతి మూడేళ్లకొక సారి తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ప్రతి ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ యోచిస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments