Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహిని అవతారంలో తిరువీధుల్లో విహరించిన శ్రీవారు( వీడియో)

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2012 (16:25 IST)
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున జరిగే ఉత్సవ వేడుకల్లో మోహినీ అవతారం అత్యంత ప్రధానమైనది. ఈ వేడుకల్లో భాగంగా ఐదోరోజైన శనివారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనిమిచ్చారు.

అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభం కావడం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. పరమశివుడిని సైతం సమ్మోహనపరచి, క్షీర సాగర మధనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసింది ఈ అవతారం కాబట్టే.. దీన్ని అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు.

మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటేందుకు శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరించి.. బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించేందుకు తిరుమల గిరులకు విచ్చేసిన భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
WD
WD

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments