Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహిని అవతారంలో తిరువీధుల్లో విహరించిన శ్రీవారు( వీడియో)

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2012 (16:25 IST)
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున జరిగే ఉత్సవ వేడుకల్లో మోహినీ అవతారం అత్యంత ప్రధానమైనది. ఈ వేడుకల్లో భాగంగా ఐదోరోజైన శనివారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనిమిచ్చారు.

అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభం కావడం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. పరమశివుడిని సైతం సమ్మోహనపరచి, క్షీర సాగర మధనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసింది ఈ అవతారం కాబట్టే.. దీన్ని అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు.

మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటేందుకు శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరించి.. బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించేందుకు తిరుమల గిరులకు విచ్చేసిన భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
WD
WD

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments