Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముత్యపు పందిరి వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

Webdunia
వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన శుక్రవారం ముత్యపు పందిరి సేవ వైభవంగా జరుగనుంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు ఆసీనులై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు.

ముత్యాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వాహనంపై అలంకారితుడైన మలయప్ప మాడవీధుల్లో విహరించే అందాన్ని తిలకించేందుకు భక్తకోటి పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు.

ఇకపోతే శుక్రవారం రాత్రి ఏడుగంటల నుంచి ఎనిమిది గంటల మధ్య శ్రీవారికి ఊంజల్ సేవను నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న వాహనసేవలకు భక్తులు అశేష సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం వైభవంగా జరిగిన సింహవాహన సేవ భక్తులను పెద్ద ఎత్తున అలరించింది.

వాహన సేవను తిలకించేందుకు వచ్చిన భక్తుల రద్దీతో వాహనం ముందుకు కదలడానికి ఎక్కువ సమయం తీసుకుంది. తిరుమాడవీధులు గోవింద నామస్మరణలతో మారు మోగుతున్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్థాన్ ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు ఏం పని?

జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే నిజాలు.. అతనితో కూడా సంబంధాలు..

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

Show comments