Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలు... సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు

Webdunia
రాజరికానికి ప్రతీకగా... మానవత్వాన్ని కిలిగి ఉండాలి ప్రభోదిస్తూ సింహవాహనంపై తిరువీధుల్లో మలయప్ప స్వామిగా శ్రీనివాసుడు ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు ఉదయం సింహవాహనంపై భక్తకోటికి కనువిందు చేస్తూ దర్శనభాగ్యం కలిగించారు.

సింహమంటే శక్తిగా, రాజరికానికి గుర్తుగా భావిస్తారు. భగవద్గీత ప్రకారం జంతువులకు రాజు సింహం. ఈ స్వామివారిని హరిగా కూడా పిలుస్తారు. హరి అంటే సింహం. సింహనుడు అనే పేరును కలిగిన కలియుగ నాధుడు గురువారం ఉదయం సింహ వాహనంపై ఊరేగాడు. సకల అలంకారాలతో మాడ వీధుల్లో ఊరేగుతున్న మలయప్పను భక్తకోటి భక్తి పారవశ్యంతో తిలకించారు.

సింహ వాహనముపై శ్రీవారి దర్శన భాగ్యం కలిగినంతనే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అందువల్లనే ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
WD

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments