Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలు: చంద్రప్రభ వాహనంపై ఊరేగనున్న శ్రీనివాసుడు

Webdunia
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశాలేనని చాటిచెప్పేందుకే ఈ వాహన సేవలు జరుగుతాయని టీటీడీ అర్చకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి వున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.

ఇకపోతే.. తిరుమలలోని తితిదే కల్యాణోత్సవం కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. కల్యాణోత్సవం కార్యక్రమాలలో జరిగిన అవినీతిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
WD

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments