Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దశేష వాహనంపై సర్వాంగసుందరంగా ఊరేగిన శ్రీనివాసుడు

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2011 (14:52 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ధ్వజారోహణం పూర్తయిన రోజు రాత్రి స్వామి వారు పెద్ద శేషవాహనంపై ఊరేగారు. శ్రీదేవి, భూదేవిల సమేతంగా సర్వాలంకార భూషిడైన తిరుమల మలయప్ప స్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగిన వైనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు కొండకు తరలివచ్చారు.

దేవేరులతో పెద్ద శేషుడిపై శీనివాసుడు ఊరేగింపులో కోలాటాలు, భజనలు భక్తులు అలరించాయి. ఈ వాహన సేవలో విశేషమేమిటంటే... స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగిస్తారని పండితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Achchennaidu: వచ్చింది పది నిమిషాలే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

Amaravati : మార్చి 15న అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం

జగన్‌కు ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్ : అది రాదని మానసికంగా ఫిక్స్ అయిపోండంటూ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింస తో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

Show comments