Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దశేష వాహనంపై సర్వాంగసుందరంగా ఊరేగిన శ్రీనివాసుడు

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2011 (14:52 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ధ్వజారోహణం పూర్తయిన రోజు రాత్రి స్వామి వారు పెద్ద శేషవాహనంపై ఊరేగారు. శ్రీదేవి, భూదేవిల సమేతంగా సర్వాలంకార భూషిడైన తిరుమల మలయప్ప స్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగిన వైనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు కొండకు తరలివచ్చారు.

దేవేరులతో పెద్ద శేషుడిపై శీనివాసుడు ఊరేగింపులో కోలాటాలు, భజనలు భక్తులు అలరించాయి. ఈ వాహన సేవలో విశేషమేమిటంటే... స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగిస్తారని పండితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments