Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల బ్రహ్మోత్సవాలు : ముత్యపు పందిరిపై విహరించిన శ్రీనివాసుడు

Webdunia
తిరుమలలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి మహోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామి ముత్యపు పందిరిపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.

దేవేరులతో దివ్యసుందరంగా అలంకృతమైన స్వామివారు ముత్యపు పందిరిపై ఆసీనుడై తిరుమాడవీధుల్లో ఊరేగిన వైనం భక్తులకు కనువిందు చేసింది. స్వచ్ఛమైన పరిశుద్ధతకు ప్రతీక ముత్యాలు. ముత్యాల పందిరి వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన దేవదేవున్ని వీక్షించిన భక్తజనం తన్మయత్వం చెందారు.

ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు లోకానికి చాటి చెబుతారు. మూడవరోజు సోమవారం రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments