Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం: ధ్వజారోహణంతో శ్రీకారం!

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2013 (21:21 IST)
తిరుమల వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రతువును టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు పర్యవేక్షించారు.

కాగా, శనివారం రాత్రి 9 గంటలకు స్వామి వారు పెద్ద శేష వాహనంపై తిరు మాడ వీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇకపోతే ఈ నెల 13న జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...

Tesla Coming: టెస్లాను ఏపీకి చంద్రబాబు సర్కారు తీసుకువస్తుందా?

ఇతడు పిడుగు కాదు, చిచ్చర పిడుగు, పీక్స్ కెక్కించిన బ్యాండ్ బోయ్(video)

ఉనికిలో లేని మంత్రిత్వ శాఖకు 20 నెలలుగా మంత్రి!!

నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

Show comments