Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం: ధ్వజారోహణంతో శ్రీకారం!

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2013 (21:21 IST)
తిరుమల వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రతువును టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు పర్యవేక్షించారు.

కాగా, శనివారం రాత్రి 9 గంటలకు స్వామి వారు పెద్ద శేష వాహనంపై తిరు మాడ వీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇకపోతే ఈ నెల 13న జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments