Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం: ధ్వజారోహణంతో శ్రీకారం!

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2013 (21:21 IST)
తిరుమల వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రతువును టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు పర్యవేక్షించారు.

కాగా, శనివారం రాత్రి 9 గంటలకు స్వామి వారు పెద్ద శేష వాహనంపై తిరు మాడ వీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇకపోతే ఈ నెల 13న జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments