Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నశేషవాహనంపై ఊరేగిన వెంకన్న

Webdunia
కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం స్వామి వారు చిన్నశేషవాహనంపై దర్శనమిచ్చారు. గురువారం ఉదయం భక్తకోటి గోవింద నామ స్మరణతో తిరుమల కొండ మారుమోగుతుండగా, మలయప్పస్వామి సర్వాలంకరణాభూషితుడై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.

శేషశయనుడైన మలయప్ప స్వామి చిన్నశేషునిని వాహనంపై ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలివచ్చారు. మురళీకృష్ణుడిగా ఆలమందలతో చిన్నశేషవాహనంపై వెంకన్న ఊరేగిన తీరు భక్తులకు కనువిందు చేసింది.

ఇదిలా ఉండగా, "అనంత స్వర్ణమయ" పథకానికి విరాళాలు వెల్లువల్లా వస్తున్నాయని టీటీడీ వెల్లడించింది. కర్ణాటక సీఎం యడ్యూరప్ప శ్రీవారి దర్శనార్థం వచ్చిన సందర్భంగా ఆయన స్నేహితులు పదికోట్ల విలువైన 24 క్యారెట్ల మేలిమి బంగారం విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

Jyoti Malhotra: పాకిస్థాన్ ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు ఏం పని?

జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే నిజాలు.. అతనితో కూడా సంబంధాలు..

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

Show comments